Tuesday, August 19, 2025
spot_img

బీఆర్ఎస్ నాయకులు నన్ను టార్గెట్ చేశారు

Must Read
  • ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్

అధికారం కోల్పోవడం వల్లే బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని విమర్శించారు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.శనివారం హైదరాబాద్ లోని ఆదర్శనగర్ లోని ఎమ్మెల్యే క్వాటర్స్ లో సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణి చేశారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ,కావాలనే అసెంబ్లీలో బీఆర్ఎస్ నాయకులు తనను టార్గెట్ చేశారని ఆరోపించారు.సీఎం రేవంత్ రెడ్డి పైన,తన పైన బీఆర్ఎస్ నాయకులు కించపర్చే విధంగా మాట్లాడారని, అందుకే సహనం కోల్పోయి ఆలా మాట్లాడాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.హైదరాబాద్ అభివృద్ధి పై మాట్లాడుతున్నప్పుడు బీఆర్ఎస్ నాయకులు అడ్డుపడ్డారని తెలిపారు.తాను మాట్లాడిన భాషతో ఎవరికైనా బాధ కలిగితే క్షమాపణ చెబుతున్నానని అన్నారు.

Latest News

జీహెచ్ఎంసీ ప్రజావాణిలో 152 వినతులు

జీహెచ్ఎంసీ పరిధిలో సోమవారం నిర్వహించిన ‘ప్రజావాణి’ కార్యక్రమానికి మొత్తం 152 ఫిర్యాదులు, వినతులు వచ్చాయి. ఇందులో జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో 55 విన్నపాలు రాగా, ఆరు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS