Friday, September 20, 2024
spot_img

తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవు

Must Read
  • బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల పై బీఆర్ఎస్ ఢిల్లీలో న్యాయపోరాటం చేస్తుందని వెల్లడించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
సోమవారం న్యాయ నిపుణులతో పార్టీ ప్రతినిధుల బృందం సమావేశమైంది.ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ,ఎమ్మెల్యేలు పార్టీ మారడం పై త్వరలో సుప్రీంకోర్టులో కేసు వేస్తామని పేర్కొన్నారు.పార్టీ వీడిన ఎమ్మెల్యేల పై అనర్హత వేటు తప్పదని వ్యాఖ్యనించారు.త్వరలోనే తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని,నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో స్పష్టత వస్తుందని అన్నారు.ఈ అంశంలో బీఆర్ఎస్ పార్టీ నుండి న్యాయపరమైన ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపారు.కాంగ్రెస్ పార్టీ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని విమర్శించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This