Sunday, September 7, 2025
spot_img

ఆదాబ్ ప్రత్యేకం

ఖానామేట్ లో కోట్లు వ్యాపారం

ప్రభుత్వ, అసైన్డ్ భూమిపై నిర్మాణ సంస్థల పాగా నాటి ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని కబ్జా పదో పరకో ఇచ్చి లాగేసుకున్న జి.అమరనాథ్ రెడ్డి నిర్మాణ అనుమతుల కోసం అధికారులకు ముడుపులు హైటెక్ సిటీకి అతి దగ్గరలో ఉండడంతో పెద్ద నిర్మాణాలు అపార్టమెంట్ల కట్టి కోట్లకు విక్రయిస్తున్న వైనం శ్రీమంజునాథ, మహాలక్ష్మి కన్సస్ట్రక్షన్ సంస్థలకు అడ్డు అదుపులేదు కలెక్టర్ సహా రెవెన్యూ సిబ్బంది అండదండలతో...

దివీస్ ల్యాబ్‎కు అధికారుల క్లీన్ చిట్.?

దివీస్ ఫార్మాకు పీసీబీ నుంచి ఫుల్ సపోర్ట్ హైదరాబాద్ శివారు అబ్దుల్లాపుర్ మెట్ వద్ద పట్టుబడ్డ ట్యాంకర్ ఫోన్ ద్వారా క్లీన్ చిట్ ఇస్తున్న అధికారి.! శ్యాంపిల్స్ సేకరించకుండా డైరెక్ట్ గా పర్మిషన్ ప్రమాదకర వ్యర్థాలు కావు అంటూ బుకాయింపు మాముళ్ల మత్తులో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు దివీస్ ఫార్మాకు వ్యతిరేకంగా రిపోర్ట్ ఇచ్చిన దాఖలాలు లేవు చివరకి కథ కంచికే అంటున్న...

మంచినీటి మాఫియా..!!

నగరంలో జలం బంగారం అధికారికంగా దోచుకుంటున్న అక్రమార్కులు భూగర్భాన్ని పిండేస్తున్న ప్రైవేటు వ్యాపారులు.. జీవాన్ని నిలిపే జలం..సిరులు కురిపిస్తోంది. గొంతు తడపాల్సిన నీటి చుక్క నోట్ల కట్టలను పండిస్తోంది. సామాన్యడి ధాహార్తి అక్రమార్కుల ధనదాహాన్ని తిరుస్తుంది. ప్రకృతి ప్రసాదమైన మంచినీరు ఖరీదైన వస్తువుల జాబితాలోకి చేరింది. రాష్ట్ర రాజధాని, అంతర్జాతీయ ఖ్యాతి ఉన్న నగరం..ఇలా గొప్పలు చెప్పుకునే గ్రేటర్‌...

ఈ ఇంజనీర్ మాకొద్దు

(నల్లగొండ కాలుష్య నియంత్రణ మండలి అధికారిని సాగనంపండి) ఆయన అవినీతి అక్రమాలపై చర్యలు చేపట్టండి లోపాయికారి ఒప్పందంతో దివీస్ ల్యాబ్ కు అనుకూలంగా నివేదిక ఇంజనీర్ వ్యవహారశైలిపై రైతులు, గీత కార్మికుల ఆగ్రహం చర్యలు తీసుకోవాలంటూ పి.సి.బి.ఉన్నతాధికారులకు ఫిర్యాదు గతంలో అధికారిపై అక్రమ వసూళ్ల ఆరోపణలు..షోకాజు నోటీసులు మూడు జిల్లాలకు మీరు ముగ్గురు…జిల్లాకు నేను ఒక్కడ్నే అంటూ ఝాలుం నల్లగొండ ఈఈ అవినీతి, అక్రమాలపై...

ఖానామేట్ లో రూ.60కోట్ల భూమి హాంఫట్

కోట్ల రూపాయల అసైన్డ్ భూమి అన్యాక్రాంతం చోద్యం చూస్తున్న రంగారెడ్డి జిల్లా కలెక్టర్, శేరిలింగంపల్లి తహసిల్దార్ ఖానామెట్ అసైన్డ్ భూములను కబళిస్తున్న అమర్నాథ్ రెడ్డి ఆటకు అడ్డే లేదా.? ఉన్నతాధికారులు ఇప్పటికైనా అడ్డుకట్ట వేస్తారా.! రెవెన్యూ అధికారులకే సవాలు విసురుతున్న శ్రీ మంజునాథ కన్స్ స్ట్రక్షన్ ప్రభుత్వ, అసైన్డ్ భూములను పొతంపెడ్తున్న జి.అమరనాథ్ రెడ్డి శ్రీ మంజునాథ నిర్మాణ సంస్థ, వారి సహచరులు...

అంతా నా ఇష్టం..

( అధికారం అడ్డం పెట్టుకొని ఇష్టారీతిన యవ్వారం ) ఉపాధ్యాయులకు నచ్చిన చోట పోస్టింగ్ నిబంధనల ప్రకారం ఏపీఓగా ఎస్జీటీని నియమించాలి కానీ నిబంధనలకు విరుద్ధంగా స్కూల్ అసిస్టెంట్ నియామకం చాలా ఏళ్లుగా అక్కడే కొనసాగుతున్న ఎస్ఏకు పోస్టింగ్ బదిలీ చేయాల్సి ఉంటుందని ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ కు పోస్టింగ్ ఏపీఓగా సీహెచ్ శ్రీనివాస్ నియమించడంపై అనుమానాలు జిల్లా అధికారి అశోక్ పైన అనేక...

బన్సల్ బరితెగింపు..!

ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఇంటర్మీడియట్ కాలేజ్ విద్యాసంస్థలకు ప్రైవేట్ లిమిటెడ్ ఎలా సాధ్యం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు లేదు ఇంటర్ బోర్డు అనుమతి అసలే లేదు బొక్క బోర్లా పడ్డ స్టూడెంట్స్ పేరెంట్స్ అధికారుల కనుసన్నల్లోనే అంతా కనీస వసతులు, జాగ్రత్తలు కరవు డీఐఈఓ ఎంక్యా నాయ‌క్ అండతోనే యవ్వారం విద్యార్థులు, తల్లిదండ్రులను నమ్మించిన బన్సల్ క్లాసెస్ యాజమాన్యం విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని సీజేఎస్ అధ్యక్షుడు...

దివిస్‌ ల్యాబ్స్‌ ఓ పాపాల పుట్ట ..

( దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌, మాజీ కలెక్టర్ అనితా రాంచంద్రన్‌ అవినీతి లెక్క తేల్చండి ) దివిస్‌ చైర్మన్‌ మేనల్లుడి 100 కోట్ల అవినీతి అక్రమాస్తులపై విచారణ జరిపించండి దివిస్‌ ల్యాబ్స్‌కు అనుకూలంగా కమిటి నివేదికలో అనితారాంచంద్రన్‌ ఒత్తిడి.. గోల్డెన్‌ ఫారెస్ట్‌ భూమిలో దివిస్‌ ల్యాబ్స్‌ చైర్మన్‌ నిర్మాణాలు ఎందుకు ఆపలేదు. అంకిరెడ్డి గూడెం గ్రామ పంచాయతికి 16 కోట్లు...

బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవనం తలుపులు తెరిచేదెప్పుడో

రూ. 12 కోట్లతో నూతన బండ్లగూడ జాగీర్ మున్సిపల్ భవన నిర్మాణం తొమ్మిది నెలలు కావస్తున్న తెరుచుకొని నూతన భవనం రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ అభివృద్ధికి ప్రతిబంధకంగా మారారా ..? ప్రజాప్రతినిధుల మద్య నెలకొన్న విబేధాలే కారణమని అంటున్న స్థానికులు కోట్ల రూపాయల ప్రజా ధనం వృధా కావాల్సిందేనా..?? ప్రజల సొమ్ము వృధా చేయడం కొంతమంది ప్రజా ప్రతినిధులకు పరిపాటిగా...

స‌ర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్‌లో బ‌రితెగించిన ఏడీ, డీఐలు

(త‌ప్పుడు రిపోర్ట్‌తో సుమారు రూ. 400 కోట్ల ప్రభుత్వ భూమి క‌బ్జా) కబ్జాచేసిఅక్ర‌మంగా బిల్డింగ్ నిర్మిస్తున్న రోహిత్ రెడ్డి గ‌తంలోనే సర్కారు భూమిగా స‌ర్వే చేసి, తేల్చిన అప్ప‌టి ఏడీ ఎం. రామ్‌చంద‌ర్‌, ఏడీ శ్రీనివాస్‌లు, డీఐ గంగాధ‌ర్‌ ముడుపులు తీసుకొని త‌ప్పుడు రిపోర్ట్ ఇచ్చిన డీఐ స‌త్తెమ్మ‌, ఏడీ శ్రీనివాసులు ఏడీ దాఖ‌లు చేసిన త‌ప్పుడు రిపోర్ట్‌ను మేడ్చ‌ల్...
- Advertisement -spot_img

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img