Wednesday, October 29, 2025
spot_img

తెలంగాణ

డీఎంఈలో పైరవీల జాతర

నిబంధనలకు విరుద్ధంగా డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌లో  ప్రమోషన్లు అవినీతికి నిదర్శనంగా 'అప్‌కమింగ్ ప్రమోషన్' ఆన్‌లైన్ బదిలీలపై అవినీతి ఆరోపణలు రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల ఉల్లంఘన ఉన్నతాధికారుల జోక్యం కోసం ఉద్యోగస్తుల డిమాండ్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్  కార్యాలయంలో నిబంధనలకు విరుద్ధంగా ప్రమోషన్లు ఇస్తున్నారనే ఆరోపణలు తీవ్ర చర్చకు దారితీశాయి. స్వార్థ ప్రయోజనాల కోసం అధికారులు నిబంధనలను, రిజర్వేషన్ రూల్స్‌ను పక్కన...

సివిల్స్‌ ప్రిపేర్‌ అవుతున్న వారికి అండ

రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం ద్వారా సాయం మెయిన్స్‌కు ఎంపికైన వారికి లక్ష చెక్కు అందించిన భట్టి సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారికి ఎంతో కొంత సాయం చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో రాజీవ్‌గాంధీ సివిల్స్‌ అభయహస్తం పథకం కింద సివిల్స్‌-2025లో మెయిన్స్‌కు ఎంపికైన అభ్యర్థులకు రూ.లక్ష చెక్కులను మంత్రి...

మంత్రి ఇంటి ముందు నిర‌స‌న‌

మంత్రి సురేఖ ఇంటి వ‌ద్ద మధ్యాహ్న భోజన కార్మికుల ఆందోళన హన్మకొండలో మంత్రి కొండా సురేఖ నివాసం ఎదుట మధ్యాహ్న భోజన పథకం కార్మికులు సోమవారం నిరసన ప్రదర్శించారు. మధ్యాహ్న భోజనం పథకాన్ని అక్షయపాత్ర సంస్థకు అప్పగించే ప్రతిపాదనను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ నిర్ణయం అమలైతే, పథకంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న...

నేరాల ఛేదనకు కృత్రిమ మేధస్సు.. పోలీసులకు డిజిటల్ శిక్షణ

నేటి డిజిటల్ యుగంలో నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్న నేపథ్యంలో, వాటిని సమర్థంగా ఎదుర్కొనేందుకు పోలీస్ శాఖ సాంకేతికతను ఆయుధంగా మలుచుకుంటోంది. ఇందులో భాగంగా, మెద్చల్ పోలీస్ ట్రైనింగ్ సెంటర్‌లో పోలీసు అధికారుల కోసం 'కృత్రిమ మేధస్సు మరియు డిజిటల్ యుగం'పై ప్రత్యేక శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో AI మరియు డిజిటల్...

తుక్కుగూడలో బోనాల ఉత్సవాల ఏర్పాట్లు..

పరిశీలించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని రావిరియాల గ్రామంలో జరుగుతున్న శ్రీ సూర్యగిరి ఎల్లమ్మ బోనాల ఉత్సవాల నేపథ్యంలో ఏర్పాట్లను ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి విస్తృతంగా పరిశీలన చేపట్టిన ఆమె, బోనాల సందర్భంగా వేలాది...

భద్రాచలానికి పాదయాత్ర చేస్తున్న బృందానికి ఘన స్వాగతం

టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ సన్మానం సదాశివపేట ఆంజనేయస్వామి దేవాలయం నుండి భద్రాచలం వరకు హైందవ ధర్మ పరిరక్షణకు పాదయాత్ర చేస్తోన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేణు మాధవ్ బృందాన్ని టెలికం బోర్డు మెంబర్ బైండ్ల కుమార్ ఘనంగా సన్మానించారు. పటాన్ చెరువు ఓఆర్ఆర్ సమీపంలో పాదయాత్రికులతో భేటీ అయిన బైండ్ల కుమార్,...

విద్యా వికాసం లేని చోట సమాజ వికాసం జరగదు

కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ చైర్మన్ చెన్నోజు శ్రీనివాసులు హస్తినాపురం కార్పొరేట్ విద్యా నియంత్రణ జేఏసీ ఆధ్వర్యంలో ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ 91వ జయంతి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించారు. జయంతిని ఉద్దేశించి ఆయన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ.. వెనుకబడిన ప్రాంతాల సత్వర అభివృద్ధికి విద్య ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని ప్రతి ఒక్కరికి ఉచిత,...

రాష్ట్ర స్థాయి వాలీబాల్ పోటీల్లో అత్భుత ప్రతిభ

మెడిసిటీ కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు… విద్యార్థులను అభినందించిన కళాశాల యాజమాన్యం.. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి - ప్రొఫెసర్ శివరామకృష్ణ ఈ నెల 2 న సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర స్థాయి వాలీ బాల్ పోటీలలో మేడ్చల్ జిల్లా లోని మెడిసిటి కళాశాల ఆఫ్ నర్సింగ్ విద్యార్థులు అత్భుత ప్రతిభ కనబర్చి ఘన విజయం...

మరోమారు ఎర్రవల్లిలో చండీయాగం

పూజా కార్యక్రమాలు చేపట్టినట్లు సమాచారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో చండీ యాగం రేపటి నుంచి ప్రారంభం కానుందని ప్రచారం సాగుతోంది. ఈ యాగాన్ని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ స్వయంగా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. యాగం కోసం సోమ‌వారం ప్రత్యేక పూజలు నిర్వహించారని చెబుతున్నారు. ఈ పూజా కార్యక్రమంలో కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌, హరీష్‌ రావు, జగదీశ్‌ రెడ్డి, ప్రశాంత్‌...

తెలంగాణలో మోస్తరు నుంచి భారీ వర్షాలు

రైతులకు ఊరటనిచ్చిన వాన‌లు పది పదిహేను రోజులుగా వర్షాభావం వల్ల తీవ్రంగా నష్టపోతున్న రైతులకు తాజాగా వాతావరణం ఊరట కలిగించింది. తెలంగాణ వ్యాప్తంగా సోమవారం ఉదయం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో కుండపోత వర్షం పడింది. దీంతో రాష్ట్రం మొత్తంలో వర్షాల ప్రభావం కనిపించే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img