అసిస్టెంట్ పోలీస్ సూపరిండెంట్ చైతన్య రెడ్డి వెల్లడి!!
18 సంవత్సరాలలోపు పిల్లలకు కల్లు విక్రయాలు చేయవద్దు
యువత మత్తు పదార్థాలకు, చెడు అలవాట్లకు బానిసలు కాకూడదు
ఒక్కోకల్లు దుకాణంలో ఆరు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలి
కామారెడ్డి మున్సిపల్ పరిధి దేవునిపల్లి శివారులోని కల్తీకల్లు విక్రయిస్తున్న 5 దుకాణాలను మూసి వేసి ఎక్సైజ శాఖ జారీ చేసిన లైసెన్స్ యజమానులపై...
దాహమేస్తే డబ్బులు పెట్టీ బాటిల్ కొని తాగల్సిందేనా..?
సమస్యలు విన్నవించేందుకు వచ్చిన ప్రజలకు తప్పని దాహార్తి కష్టాలు
ఎక్కడో గ్రామాలలో తాగునీటి సమస్య ఉందంటూ అక్కడి ప్రజలు మొరపెట్టుకుంటుండడాన్ని మామూలుగా ఆయా గ్రామాలలో చూస్తూనే ఉంటాం. కానీ సాక్షాత్తూ వికారాబాద్ జిల్లా పెద్దసారు కలెక్టర్ కార్యాలయంలో తాగునీటి సమస్య ఉందంటే నమ్ముతారా? కానీ నమ్మాలి. అది నిజం...
నెల రోజులుగా రోడ్డుపై మురుగునీరు పారుతున్న
ఎవరూ పట్టించుకోవడం లేదు : వాహనదారులు
నిత్యం వేలాది మంది తిరుగుతున్న రోడ్ పై గత నెల రోజులుగా నడిరోడ్డుపై డ్రైనేజ్ నీళ్లు పొంగిపొర్లుతున్న ఏ ఒక్క ప్రజాప్రతినిధి గాని అధికారిలు గాని పట్టించుకున్న పాపాన పోలేదు. వివరాల్లోకి వెళ్తే మల్కాజిగిరి నియోజకవర్గం గౌతమ్ నగర్ డివిజన్ పరిధిలోని గౌతమ్...
సర్కార్ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం
ఇదేంటని ప్రశ్నించినా పట్టించుకోని వైనం
సర్వజనాసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతి
నిరు పేదలు, మధ్యతరగతి ప్రజలకు నాణ్యమైన వైద్యసేవలు అందించాలనే ఉద్ధేశ్యంతో ప్రభుత్వం సర్కార్ దవాఖానాలను ఏర్పాటు చేసింది. మారుమూల ప్రాంతాల్లో ఉండే నిరుపేద, గిరిజనుల, పట్టణప్రాంతాల్లో ఉండే నిరుపేదలకు సర్కార్ వైద్యం అందని ద్రాక్షలా మారిందని చెప్పకనేచెప్పవచ్చు. సర్వజన ఆసుపత్రిలో...
ఎండలో పసిగుడ్డుతో నాలుగు గంటలు ఎదురుచూపు
సుందరగిరి గ్రామానికి చెందిన ఎనగందుల రవళి గత పది రోజుల క్రితం జిల్లా ప్రధాన మాత శిశు ఆసుపత్రిలో పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. బుధవారం ఆసుపత్రి నుండి డిచార్జ్ అయింది.. ఆ విషయాన్ని సదరు మాతాశిశు శాఖ చిగురుమామిడి వారికి అందించి 102 వాహనంలో తమ గ్రామం అయిన...
మైరాన్ చెరుబిక్ వెంచర్ పై అధికారుల ఉదాసీనత
అక్రమమని తేలినా చర్యలకు వెనుకాడుతున్న వైనం
బఫర్ జోన్లో నిర్మాణాలను కూల్చేసిన ఇరిగేషన్ ఆఫీసర్లు
మొద్దు నిద్ర వీడని పంచాయతీ రాజ్ అధికారులు
మైరాన్ వెంచర్ పై పంచాయతీ రాజ్ అధికారులు ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు . ఎలాంటి పర్మిషన్ లేకుండా వెంచర్ వేసినా.. అందులో అక్రమ నిర్మాణాలు చేపట్టినా చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు....
నేటికీ ఖాళీ చేయని కార్పొరేట్ కార్మికులు
పట్టించుకోని సంబంధిత శాఖ అధికారులు
గతంలో పేదలు అదే ఇళ్లలో ఉంటే తరిమేశారు
కార్పొరేట్ కార్మికులను అక్కున చేర్చుకుంటున్నారు
కాంగ్రెస్ ప్రభుత్వంలోనైనా పేదలకు పంచుతారా.?
పేదలకు అందాల్సిన డబల్ బెడ్ రూమ్ ఇళ్లలో కార్పొరేట్ నిర్మాణాలు చేస్తున్న ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు నివా సం ఉంటుంటే అధికారులు వాళ్లకు వెన్నుదన్నుగా నిలుస్తు న్నారు....
స్టడీ అవర్లు గాలికి వదిలేసిన వైనం
చిగురు మామిడి మండలం చిన్నముల్కనూర్ ఆదర్శ పాఠశాలలో విద్యార్థుల చదువులపట్ల అధ్యాపకులు పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరు కొట్టొచ్చినట్టు కనబడుతుంది. పదవ తరగతిలో ఉన్నత ఫలితాలు సాధించటానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉదయం సాయంత్రం ప్రత్యేక తరగతులు ఏర్పాటు చేస్తుంది. కానీ మోడల్ స్కూల్ అధ్యాపక బృందం మాత్రం...
అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా మహిళలు పోటీపడుతున్నారు
కమీషనర్ సుధీర్ బాబు ఐపీఎస్
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాచకొండ కమిషనరేట్ మరియు రాచకొండ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు నాగోల్ లోని పిబిఆర్ కన్వెన్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల రాచకొండ పోలీసు మహిళా అధికారులు...
తార్నాక చౌరస్తాలో ప్రధాన ఫుట్ పాత్లు అన్ని కబ్జా..
నెలనెలా మమ్మూళ్లతో మౌనం వహిస్తున్న జిహెచ్ఎంసి, ట్రాఫిక్ అధికారులు..
తార్నాక సిగ్నల్ ఓపెన్ అయ్యాక ప్రజలకు తిప్పల తప్పవా..?
అనునిత్యం ట్రాఫిక్ రద్దీతో కనిపించే నగరంలో పాదాచారుల కోసం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లు వ్యాపార కేంద్రాలుగా దర్శనమిస్తున్నాయి. అనేక వ్యాపార సముదాయాలకు అడ్డాగా మారి కబ్జా...
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఆ పార్టీ రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ముఖ్య నేతలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. బుధవారం ఎర్రవల్లిలోని ఫామ్...