Friday, October 3, 2025
spot_img

రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తా

Must Read

ఏపీ సచివాలయంలో జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రులు పాల్గొన్నారు.గత ఐదేళ్ల పాలనాలో ఐఏఎస్ వ్యవస్థ దిగజారిందని వ్యాఖ్యనించారు.వైసీపీ పాలనా వల్ల ఐఏఎస్ లను ఢిల్లీలో అంటరానివారుగా చూశారని విమర్శించారు.రాష్ట్ర పునర్నిర్మాణంలో ఐఏఎస్ అధికారులదే కీలక పాత్రని తెలిపారు.త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక పర్యటనలు చేస్తానని అన్నారు.ఇప్పటి నుండి ప్రతి 3 నెలలకు ఒకసారి జిల్లా కలెక్టర్లతో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు.ప్రభుత్వం పై వస్తున్నా అసత్య ప్రచారాలను అడ్డుకట్ట వేయాలని ఆదేశించారు.అక్టోబర్ 02న విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామని తెలిపారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This