Friday, October 24, 2025
spot_img

రైతు రుణమాఫీ నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Must Read

ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ రైతాంగానికి రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు.గురువారం సచివాలయంలో ఈ కార్యక్రమం జరిగింది.వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులకు రూ.లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తున్నట్లు ప్రకటించారు.తోలి విడతలో భాగంగా 11 లక్షల 50 వేల మంది రైతుల ఖాతాల్లోకి రూ.7వేల కోట్ల నిధులను జమ చేస్తున్నామని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు.ఆగస్టు 15 నాటికి 2 లక్షల వరకు రుణమాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది.మరోవైపు నిధులు విడుదల చేసిన అనంతరం రైతులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముచ్చటించారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This