Thursday, September 19, 2024
spot_img

అయోధ్యలో వర్షపు నీరు ఆగడం పై సీఎం యోగి సీరియస్

Must Read

అయోధ్యలోని ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పలు ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాటు ప్రధాన రహదారుల పై గుంతలు ఏర్పడడం పై సీఎం యోగి అధిత్యనాథ్ సీరియస్ అయ్యారు.ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించి ఆరుగురు ఉన్నతాఅధికారులపై సస్పెన్షన్ వేటు వేశారు.పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్‌కు చెందిన దృవ్ అగర్వాల్, అసిస్టెంట్ ఇంజినీర్ అంజుదేశ్‌వాల్,జూనియర్ ఇంజినీర్ ప్రభాత్ పాండే,ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ అనంద్ కుమార్ దుబే,అసిస్టెంట్ ఇంజినీర్ రాజేంద్ర కుమార్ యాదవ్,జూనియర్ ఇంజినీర్ మహమ్మద్ షాహిద్‌ లపై సస్పెన్షన్ వేటు పడింది.గుంతలు పడ్డ రహదారులను వెంటనే రిపేర్ చేయాలని అధికారులను ఆదేశించారు.ఇక నుండి అయోధ్య లో ఎక్కడ వర్షపు నీరు ఆగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This