Wednesday, August 20, 2025
spot_img

సూర్యాపేట జిల్లాలో 70,000 మంది రైతులకు పంట రుణమాఫీ

Must Read
  • జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్..

సూర్యాపేట జిల్లాలోని సుమారు 70,000 మంది రైతులకు లక్ష నుండి లక్ష 50 వేల వరకు పంట రుణమాఫీ చేయబడుతుందని తెలిపారు జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవర్.మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ కార్యాలయంలో రెండో విడత రుణమాఫీ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించి అర్హులైన రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరిగిందని వెల్లడించారు.జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో లబ్ధిపొందిన రైతులతో పండుగ వాతావరణంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుందని అన్నారు.ప్రజాప్రతినిధులు,లబ్ధి పొందిన రైతులు,అధికారులు,మీడియా ప్రతినిధులు హాజరు కావాలని తెలిపారు.

Latest News

హైటెక్ సిటీని కట్టినప్పుడు అవహేళన చేసిండ్రు..

హైదరాబాద్ అభివృద్ధిలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రుల కృషి గుర్తించిన సీఎం రేవంత్ హైదరాబాద్‌ నగర అభివృద్ధిలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రులుగా పనిచేసిన చంద్రబాబు నాయుడు, వైఎస్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS