Saturday, October 4, 2025
spot_img

రష్యాలో రెచ్చిపోయిన ఉగ్రవాదులు

Must Read
  • ప్రార్థన స్థలాలు,భద్రతా బలగాలే లక్ష్యంగా కాల్పులు
  • ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు మృతి

రష్యాలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు.ప్రార్థన స్థలాలు,భద్రత బలగాలే లక్ష్యంగా కాల్పులకు తెగబడ్డారు.డాగేస్థాన్ లో ఈ కాల్పులు జరిగినట్టు అధికారులు వెల్లడించారు.ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో 15 మంది పోలీసులు,సాధారణ పొరులు,ఓ చర్చి ఫాదర్ మరణించినట్టు అక్కడి గవర్నర్ మిలికొవ్ ప్రకటించారు.డాగేస్థాన్ లోని మఖచీకలతో పాటు మరియు కొన్ని ప్రాంతాల్లో ఉగ్రవాదులు ఏకకాలంలో కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు.సమాచారం అందుకున్న భద్రతా బలగాలు వెంటనే రంగంలోకి దిగి ఆరు మంది ఉగ్రవాదుల్ని హతమార్చారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This