Wednesday, April 2, 2025
spot_img

హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం,గెజిట్ విడుదల

Must Read
  • ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
  • హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం ఫైలును రాజ్ భవన్ కి పంపగా గవర్నర్ జీష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ముద్ర వేసింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు సమాచారం.

Latest News

మధురైలో సిపిఎం మహాసభలు

వేలాదిగా తరలి వెళ్లిన ఎర్రదండు సభ్యులు సిపిఎం 24వ అఖిల భారత మహాసభ బుధవారం తమిళనాడులోని మధురైలో ప్రారంభం కానుంది. అంతకుముందే తమిళనాడు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS