Friday, September 20, 2024
spot_img

ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు సంతోషంగా ఉంది

Must Read

పారిస్ లో జరుగుతున్నా ఒలంపిక్స్ ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖతో కలిసి హాజరయ్యారు.ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.ఒలింపిక్స్ ప్రారంభోత్సవానికి హాజరైనందుకు చాలా థ్రిల్‌గా ఉంది. సురేఖతో పాటు ఒలింపిక్ టార్చ్ ప్రతిరూపాన్ని పట్టుకున్న సంతోషకరమైన క్షణం! గర్వించదగ్గ భారతీయ బృందంలోని ప్రతి క్రీడాకారుడికి,ఆల్ ది వెరీ బెస్ట్ మరియు బెస్ట్ మెడల్ సాధించాలని కోరుకుంటున్నాను! గో ఇండియా!! జై హింద్ అంటూ ట్విట్ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This