Friday, September 20, 2024
spot_img

వైసీపీకి రాజీనామ చేసిన నెల్లూర్ మేయర్

Must Read

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఓటమి తర్వాత నాయకులు ఒకొక్కోరిగా ఆ పార్టీ వీడుతున్నారు.తాజగా నెల్లూర్ నగర మేయర్ పొట్లూరి స్రవంతి,ఆమె భర్త జయవర్ధన్ వైసీపీ పార్టీకి రాజీనామ చేసి ఎమ్మెల్యే కోటం రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరారు.ఈ సంధర్బంగా పొట్లూరి స్రవంతి మాట్లాడుతూ వైసీపీ పార్టీకి తాను,భర్త జయవర్ధన్ రాజీనామ చేస్తునట్టు ప్రకటించారు.అధికార ఒత్తిడి వల్లే వైసీపీ పార్టీలో చేరాల్సి వచ్చిందని అన్నారు.ఎలాంటి రాజకీయ నేపథ్యం లేని తనకి కోటంరెడ్డి మేయర్ చేశారని,ఎంతో మంది కార్యకర్తలకు రాజకీయంగా అవకాశాలు కల్పించారని గుర్తుచేశారు.శ్రీధర్ రెడ్డి పై విమర్శలు చేయాలని వైసీపీ నాయకులు ఒత్తిడి చేశారని, తాను చేసిన తప్పును ఇప్పటికైనా క్షమించి అక్కున చేర్చుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This