నూతన యూపీఎస్సీ చైర్ పర్సన్ గా సీనియర్ ఐ.ఏ.ఎస్ అధికారి ప్రీతి సూడాన్ నియమితులయ్యారు.ప్రీతి సూడాన్ 1983 బ్యాచ్ ఆంధ్ర క్యాడర్ కి చెందిన అధికారి.2025 ఏప్రిల్ 29 వరకు యూపీఎస్సీ చైర్ పర్సన్ గా కొనసాగుతారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం
కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...