Saturday, July 19, 2025
spot_img

ఎంపీగా ప్రియాంకగాంధీ ప్రమాణస్వీకారం

Must Read

కాంగ్రెస్ అగ్రనాయకురాలు ప్రియాంకగాంధీ గురువారం ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు. కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. లోక్‎సభ సమావేశాలు ప్రారంభమైన వెంటనే స్పీకర్ ఓం బిర్లా ప్రియాంకగాంధీతో ప్రమాణస్వీకారం చేయించారు. రాజ్యాంగ ప్రతిని చేతులో పట్టుకొని ఆమె ఎంపీగా ప్రమాణస్వీకారం చేశారు.

ఇటీవల కేరళలోని వయనాడ్ లోక్‎సభ ఉప ఎన్నికల్లో 4,10,931 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Latest News

కాళేశ్వరం మూడేళ్లకే కూలడం నిర్లక్ష్యం

పాలమూరు ప్రాజెక్టులను పండబెట్టిన ఘనుడు అక్కున చేర్చుకుని ఎంపిగా గెలిపిస్తే మోసం చేసిండు కెసిఆర్‌ మోసపూరిత విధానాల వల్లనే పాలమూరు వెనకబాటు శ్రీశైలం నిర్వాసితులను పట్టించుకోకుండా నిర్లక్ష్యం యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS