Monday, March 31, 2025
spot_img

గంజాయిపై సమాచారం ఇస్తే రూ. 2 లక్షలు మీ సొంతం

Must Read

రాష్ట్రంలో డ్రగ్స్ నిర్ములించడానికి తెలంగాణ నార్కోటిక్స్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు.100 కిలోల కంటే ఎక్కువ గంజాయి స్మగ్లింగ్ పై తమకు సమాచారం ఇస్తే రూ.02 లక్షల బహుమతి ఇస్తామని ప్రకటించారు.సమాచారం ఇవ్వలనుకునే వారు 8712671111 నంబరుకు ఫోన్ చేయాలని తెలిపారు.రాష్ట్రంలో డ్రగ్స్ ను పూర్తిస్థాయిలో నిర్ములించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది.మరో వైపు డ్రగ్స్ కేసులో ఎంతటి వారైనా సరే వదిలిపెట్టొదు అని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోలీసులకు ఆదేశాలు సైతం జారీచేశారు.ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు,నార్కోటిక్స్ అధికారులు డ్రగ్స్ ను అరికట్టడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

Latest News

డీలిమిటేషన్‌తో దక్షిణాదిని లిమిట్‌ చేసే కుట్ర

జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు 24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం 11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు కేంద్ర నిర్ణయానికి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS