Wednesday, April 9, 2025
spot_img

రూ. 25 లక్షల విరాళం అందించిన భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్

Must Read

వరద బాధితులకు సహయం అందించేందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ ముందుకొచ్చింది. ఈ సంధర్బంగా ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 25 లక్షల విరాళం అందించింది. శుక్రవారం సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కర్నాటి రామ్ మోహన్ రావుతో పాటు పలువురు ప్రతినిధులు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిను కలిసి చెక్కును అందజేశారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు అండగా విరాళం అందించినందుకు ముఖ్యమంత్రి వారిని అభినందించారు.

Latest News

పోలీసులపైకి దూసుకొచ్చిరన లారీ

ప్రమాదంలో హోంగార్డు మృతి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS