Friday, September 20, 2024
spot_img

సైట్ విసిట్ పేరుతో తోటి ఉద్యోగిని పై లైంగిక దాడి

Must Read

హైదరాబాద్ లో దారుణం చోటుచేసుకుంది.ఓ యువతి పై ఇద్దరు కామాంధులు అత్యాచారానికి పాల్పడ్డారు.ఉప్పల్ లో నివాసముంటున్న యువతికి మియాపూర్ లోని ఓ రియల్ ఎస్టేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది.శిక్షణలో భాగంగా అదే కంపెనీలో రియల్ ఎస్టేట్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ లుగా పనిచేస్తున్న సంగారెడ్డి,జనార్దన్ రెడ్డిలు ఆ యువతిను కారులో సైట్ విసిట్ కోసమని తీసుకొనివెళ్ళి అత్యాచారానికి పాల్పడ్డారు.వారి నుండి తప్పించుకున్న సదరు యువతి ఉప్పల్ పోలీసులను ఆశ్రయించింది.యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు ఆ కేసును మియాపూర్ పోలీస్ లకు బదిలీ చేశారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This