రాజ్యసభ సభ్యత్వానికి గురువారం కే.కేశవరావు రాజీనామా చేశారు.రాజ్యసభ చైర్మన్ జగదీప్ కి రాజీనామా పత్రం సమర్పించారు.బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే.పదవికి ఇంకా రెండేళ్ల గడువు ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు.ఏప్రిల్ లో అయిన బీఆర్ఎస్ పార్టీ నుండి దూరమయ్యారు.2020లో...
మన ఆరోగ్యం మన చేతుల్లో మన చేతల్లోనే ఉంటుంది.రోగం వచ్చిన తర్వాత పడే ఇబ్బందుల కన్నా అంటు రోగాలు రాకుండా ఆరోగ్య అవగాహనతో రోగ నివారణ చర్యలు తీసుకోవడం ముఖ్య మన్నది వైద్య చికిత్సలో మూల సూత్రం. అందుకే ప్రస్తుత వర్షాకాలంలో కాలానుగుణ (సీజనల్) వ్యాధుల గురించి తెలుసుకుని,తెలివిగా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకుని...
అదరణ సేవా సమితి ఆద్వర్యంలో సీతారంపూర్ ప్రభుత్వ ప్రైమరి పాఠశాలలో చదువుతున్న 40 మంది విద్యార్థులకు అవసరమైన స్కూల్ బ్యాగులను జిల్లా విద్య అధికారి సిచ్. వి. జనార్దన్ రావు చేతుల మీదుగా పంపిణీ చేయడం చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా విద్యా అధికారి సిచ్.వి.జనార్దన్ రావు మాట్లాడుతూ అదరణ సేవా సమితి అధ్యక్షురాలు...
ప్రధాని మోదీతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు.పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.రాష్ట్రానికి చెందిన పలు అంశాల పై చర్చించారు.రాష్ట్రానికి ఆర్థిక సాయంతో పాటు విభజన అంశాలను కూడా చంద్రబాబూ ప్రధాని దృష్టికి తీసుకోనివెళ్ళారు.సుమరుగా గంట పాటు...
ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం ప్రధాని నరేంద్ర మోదీతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు.కేంద్రం నుండి తెలంగాణకి రావాల్సిన నిధులపై చర్చించారు.అలాగే రాష్ట్రంలో నెలకొన్న పలు సమస్యలతో పాటు విభజన హామీలు మరియు ఇతర కీలక అంశాల పై ప్రధాని నరేంద్ర మోదీతో చర్చించారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంట ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క...
చిత్రపురి అవినీతి కేసులో మరో 05 కేసులు నమోదు
రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ ఆఫీసర్ ధాత్రి దేవి పైన నాన్ బెయిలబుల్ సెక్షన్స్ కింద 5 క్రిమినల్ కేసులు నమోదు
అక్రమ రిజిస్ట్రేషన్ లు జరుగుతున్నాయని హెచ్చరించినపట్టించుకోని అధికారులు
దానికి ఫలితమే నాన్ బెయిలబుల్ కేసులు
పీడీ యాక్ట్ నమోదు చేయాలనీ కోరుతున్న బాధితులు
హైదరాబాద్ లో ఎంతో...
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) లో రాయలసీమ కింగ్స్ అద్భుత విజయం సాధించింది. వైఎస్ రాజశేఖర్రెడ్డి ఏసీఏ-వీడీసీఏ క్రికెట్ స్టేడియంలో బుధవారం జరిగిన మ్యాచ్లో రాయలసీమ కింగ్స్ 7 వికెట్ల తేడాతో గోదావరి టైటాన్స్పై ఘన విజయం సాధించింది.తొలుత బ్యాటింగ్కు దిగిన టైటాన్స్ 20 ఓవర్లలో 175 పరుగులు చేసింది.ఓపెనర్లు పవర్ప్లే ముగిసే సరికి...
ఎటు పోతుంది ఈ సమాజం…బోల్ బాబా పాదాల కింద మట్టి కోసం 120 పైగా బలి..మట్టిలో ఎం అయినా మహిమ ఉండే నా…??లేదా బాబా పవిత్రుడు కాదా..? ఈ బాబా అనేవాడే పెద్ద కేటుగాడు,వాడి పాదాల వద్ద ఉండే మట్టి పవిత్రమేంటి..??జనాలలో లోకజ్ఞానము లేకుండా పోతుంది..ఊరికనే మోసగాళ్ల వలలో పడి ఇలా మూఢనమ్మకాలను బలైపోతున్నారు..బాబాల...
అధిక ధరలకు విక్రయిస్తున్న ట్యాబ్లెట్స్
సొంత బ్రాండ్ పేరుతో సరికొత్త మాయ
మందులపై ఇష్టారీతిన ఎమ్మార్పీ రేట్స్
రూ.88లకు వచ్చే సీతా ఓడీ 50ఎంజీ మెడిసిన్ ను రూ.378.50 పైసలకు విక్రయం
50 నుంచి 80 శాతం డిస్కౌంట్ అంటూ దగా
కంప్లైంట్ చేయడంతో రూ.96.30 పైసలకు తగ్గించిన సంస్థ
అప్పటికే లక్షలాది మందినీ దోచుకున్న మెడ్ ప్లస్
చూసి చూడనట్లుగా వదిలేసిన డ్రగ్స్...
టీచర్ల ట్రాన్స్ ఫర్స్ లో వింత పోకడ
ఒంటిపూట బడి ఉన్న పాఠశాలకే పోటీ
అక్కడికే బదిలీ చేయాలంటూ పట్టు
ఒంటిపూట బడులకే ఫుల్ గిరాకీ
ఆదర్శ టీచర్లు కూడా అటువైపే మొగ్గు
గత 10 సం.లుగా పట్టించుకోని విద్యాశాఖ
ఒంటిపూట బడులను రెగ్యూలర్ స్కూల్గా ఏర్పాటు చేయాలని డిమాండ్
తెలంగాణలో ప్రస్తుతం టీచర్ల పదోన్నతులు, ట్రాన్స్ ఫర్స్ కాలం నడుస్తుంది. ఎక్కడ చూసిన...
జనాభా ప్రాతిపదికన అంగీకరించే ప్రసక్తి లేదు
24 నుంచి 19 శాతానికి పడిపోనున్న దక్షిణాది ప్రాతినిధ్యం
11 ఏళ్లయినా ఎపి విభజన మేరకు పెరగని అసెంబ్లీ సీట్లు
కేంద్ర నిర్ణయానికి...