Wednesday, October 29, 2025
spot_img

aadab hyderabad

అత్యాచార కేసులో కోర్టు సంచ‌ల‌న తీర్పు

మైనర్‌ బాలికలపై నలుగురు యువకులు అత్యాచారం 14 ఏళ్ల మైనర్‌ లంబాడా అమ్మాయిపై నలుగురు యువకులు అత్యాచారం చేశారు. ఈ ఘటన రెండు సంవత్సరాల క్రితం చత్రినాక వద్ద చోటు చేసుకుంది. నిందితులు, అమ్మాయిని మాయమాటలు చెప్పి ఓ ఇంటికి తీసుకెళ్లారు. అక్కడ ఆమెకు మద్యం తాగించేందుకు యత్నించారు. ఆమె నిరాకరించగా, నిందితులు ఆమెను లైంగికంగా...

హుస్సేన్‌సాగర్‌ ప్రమాద ఘటనలో ఒకరి మృతి

గల్లంతైన యువకుడి కోసం విస్తృతంగా గాలింపు హుస్సేన్‌సాగర్‌ అగ్నిప్రమాద ఘటనలో ఒకరు మృతి చెందారు. రెండు రోజుల క్రితం భారతమాతకు హారతి కార్యక్రమంలో అగ్నిప్రమాదం జరుగగా బోటు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో గణపతి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని చికిత్స నిమిత్తం సికింద్రాబాద్‌ యశోదా ఆస్పత్రికి తరలించారు. అయితే 80 శాతం కాలిన...

ఏకో ఫ్రెండ్లీ పార్కును ప్రారంభించిన సీఎం

150 ఎకరాల్లో సుమారు 25వేల జాతులకు చెందిన మొక్కలు శంకర్‌ పల్లి మండలం, ప్రొద్దుటూరులో ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్రెండ్లీ పార్కును ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి(Revanth Reddy), ప్రముఖ సినీ నటుడు మెగాస్టార్‌ చిరంజీవి(Chiranjeevi) మంగళవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు నేతలు, ముఖ్య అధికారులు పాల్గొన్నారు. ప్రకృతి ప్రేమికుల కోసం నగర...

అమీన్‌పూర్‌లో రంగంలోకి బుల్డోజర్లు

ఆక్రమణలను తొలగిస్తున్న రెవెన్యూ అధికారులు హైడ్రా మరోసారి పంజా విసిరింది. అమీన్‌ పూర్‌లో హైడ్రా బుల్డోజర్లు రంగంలోకి దిగి అక్రమ నిర్మాణాలను కూల్చివేశాయి. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటైన హైడ్రా అక్రమ నిర్మాణాలపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అక్రమ నిర్మాణాలపై ఫిర్యాదులు అందిన వెంటనే హైడ్రా స్పందిస్తూ… వాటిని కూల్చివేసే పనిలో పడుతోంది. ఆక్రమణదారుల...

అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌ కొత్త ఉత్పత్తి మైలురాయి

హాట్సన్‌ అగ్రో ప్రోడక్ట్‌ లిమిటెడ్‌ యొక్క ఐస్‌ క్రీమ్స్‌ బ్రాండ్‌ అయిన అరుణ్‌ ఐస్‌ క్రీమ్స్‌, గోవిందపూర్‌ ఫెసిలిటిలో రోజుకు 1.27 లక్షల కిలోల ఐస్‌ క్రీమ్స్‌ ఉత్పత్తి చేస్తూ ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది. పెరుగుతున్న వినియోగదారుల డిమా ండ్‌ను తీర్చడంలో కంపెనీ నిబద్ధతను ఇది ప్రతిబింబి స్తుంది. 2022లో స్థాపించబడిన గోవిందపూర్‌...

ప్రజాస్వామ్య విలువల పరిరక్షణలో వార్తాపత్రికలు

29 జనవరి “భారతీయ వార్తాపత్రికల దినోత్సవం” సందర్భంగా ఉదయం తలుపులు తెరవగానే వార్తాపత్రిక శుభోదయం అంటూ ముడిచుకుపోయి పలకరిస్తుంది. ప్రతి రోజు ఉదయం వార్తల విందును వడ్డిస్తుంది. దినపత్రిక చూడని రోజు ఏదో తెలియని వెలితి వెంటాడుతుంది. వార్తాపత్రిక రాని వేళ మనసు నిలవదు, దినచర్య సజావుగా సాగదు. కాఫీ చప్పరిస్తూ పేపర్‌ చదివితే ఆ...

సంఘర్షణ

ఆకర్షనీయమైన ఆ కళ్ళుఎన్నో హృదయాలకుగుచ్చేసాయి ముళ్ళుపాపం సంపాదనకుపడిపోయింది చిల్లు ఘర్షనకు గురయ్యాయిసామాజిక మాద్యమాలన్నీ…సంఘర్షనతోచెవులు గిల్లుకున్నాయిసినీ పరిశ్రమలన్నీ… దర్శకులందరూ గుసగుసలుసినీ తారలంతా రుస రుసలుపుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చినఅభిమానుల పుట్టుకతోపారిపోయిందామే గుట్టుగా.. కుంభమేలకు వెళ్ళినోళ్ళంతాపూసలేసుకున్న అమ్మాయి చెంతఏమిటో ఊహించనీ వింతభగవంతుణ్ణే మరిచారు భక్తులంతాఎక్కడినుండి వచ్చిందో ఆ ప్రకృతికాంత రాత్రికి రాత్రే వీసాతో పనిలేకుండారాష్ట్రాల్నే దాటేసిన మోనాలీసానాసా వెళ్ళినోళ్లకు లేనంత ప్రచారంఒక్కసారిగా నెట్టింట మిగిలింది విచారంఎవరు...

బ్రహ్మ ఆనందం మూవీ నుంచి ‘విలేజ్ సాంగ్’ విడుదల

మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో...

ఫిబ్రవరి 3న కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో టీం గేర్ పెంచేసింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన అసలు...

ఫిబ్రవరి 14న నిదురించు జహాపన టీజర్ రిలీజ్

ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్ పై సామ్ నిర్మిస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘నిదురించు జహాపన’. నవమి...
- Advertisement -spot_img

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img