Tuesday, March 18, 2025
spot_img

aadab hyderabad

బ్రహ్మ ఆనందం మూవీ నుంచి ‘విలేజ్ సాంగ్’ విడుదల

మళ్ళి రావా, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, మసూద వంటి హిట్ చిత్రాలతో స్వధర్మ్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రేక్షకుల్లో తనదైన ముద్రను వేసుకుంది. హ్యాట్రిక్ హిట్ల తరువాత ప్రస్తుతం ఓ సున్నితమైన అంశంతో ఎంటర్‌టైన్మెంట్ ఇచ్చేందుకు ‘బ్రహ్మ ఆనందం’ అనే చిత్రంతో వస్తోంది. సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్‌కి ఇది నాలుగో ప్రాజెక్ట్. ఈ చిత్రంలో...

ఫిబ్రవరి 3న కన్నప్ప నుంచి ప్రభాస్ లుక్

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో టీం గేర్ పెంచేసింది. రీసెంట్‌గా రిలీజ్ చేసిన అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్లతో ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై మోహన్ బాబు భారీ ఎత్తున నిర్మిస్తున్న కన్నప్ప చిత్రానికి సంబంధించిన అసలు...

ఫిబ్రవరి 14న నిదురించు జహాపన టీజర్ రిలీజ్

ప్రేమించుకుందాం రా, సూర్యవంశం, మనసంతా నువ్వే లాంటి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులని అలరించిన పాపులర్ చైల్డ్ ఆర్టిస్ట్ ఆనంద్ వర్ధన్ హీరోగా పరిచయం అవుతున్నారు. ఆనంద్ వర్ధన్ హీరోగా ప్రసన్న కుమార్ దేవరపల్లి దర్శకత్వంలో ఏఆర్ ఎంటర్ టైన్మెంట్స్ పై సామ్ నిర్మిస్తున్న యూనిక్ ఎంటర్ టైనర్ ‘నిదురించు జహాపన’. నవమి...

బద్మాషులు ఫస్ట్ లుక్ రిలీజ్

మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ లీడ్ రోల్స్ లో శంకర్ చేగూరి దర్శకత్వంలో ఓ హిలేరియస్ ఎంటర్టైనర్ రూపొందుతోంది. తార స్టొరీ టెల్లర్స్ బ్యానర్ పై బాలకృష్ణ, రామ శంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపధ్యంలో సాగే ఈ కంప్లీట్ ఎంటర్ టైనర్ కి 'బద్మాషులు' అనే క్రేజీ టైటిల్...

ప్రజలకి ఉపాధి కల్పించండి..

మనిషికి కావలసినవి రెండే రెండు.. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం.. ఈ రెండు వదిలేసి అనవసరమైన పథకాలు అమలు చేస్తూ ప్రజలను కష్టపడకుండా సోమరితనానికి గురి చేస్తున్నారు. మనసులు కష్టపడి పని చేసినప్పుడే సగం రోగాలు దరికి చేరవు.. మీకు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి ఉపాధి కల్పించండి.. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. ఆంజనేయులు దోమ

ప్రభుత్వ భూమిలోని వాగును కబ్జా చేసిన సువెన్ ఫార్మ

33 ఫీట్ల వాగు భూమి కబ్జా ˜ అధికారులకు ఫిర్యాదు చేసిన, పట్టించుకోవడం లేదంటూ ఫిర్యాదుదారుడు ఆవేదన హైడ్రా తరహాలో సూర్యాపేటలో కూడా అధికారులు పనిచేయాలి ప్రజావాణిలో సువెన్‌ ఫార్మ పై ఫిర్యాదు సూర్యాపేట పట్టణం శాంతినగర్‌లో ఉన్న సువెన్‌ ఫార్మా, గత కొన్ని సంవత్స రాలుగా ప్రజల ఆరోగ్యాలను దెబ్బతీస్తూ వస్తుంది. ఈ కంపెనీ వల్ల ఐదు గ్రామాలకు...

ముంబై జట్టుకు రోహిత్‌, యశస్వి, అయ్యర్‌ దూరం

ప్రతిష్టాత్మక దేశవాళీ క్రికెట్‌ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25లో ముంబై ఆఖరి లీగ్‌ మ్యాచ్‌కు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, స్టార్‌ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌, మిడిలార్డర్‌ బ్యాటర్‌ శ్రేయస్‌ అయ్యర్‌ దూరం కానున్నారు. మేఘాలయతో గురువారం నుంచి ముంబై తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్‌కు భారత స్టార్‌...

పాక్‌పై విండీస్‌ సంచలన విజయం

రెండో టెస్టులో 120 పరుగుల తేడాతో విజయం 35ఏళ్లలో తొలిసారి పాక్‌ గడ్డపై టెస్టు విజయం పాకిస్థాన్‌ గడ్డపై వెస్టిండీస్‌ చారిత్రక విజయం సాధించింది. దాదాపు 35ఏళ్ల తర్వాత పాక్‌ను వారి స్వదేశంలో టెస్టు మ్యాచ్‌లో ఓడించింది. ముల్తాన్‌ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన రెండో టెస్టులో వెస్టిండీస్‌ 120 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో విండీస్‌...

కాషాయ కండువా కప్పుకున్న వాళ్ళకే పద్మ శ్రీ పద్మ భూషణ్ ఇస్తారా?

ఈటెల రాజేందర్ కూడా నక్సలైట్ భావజాలం మే బీజేపీ అధ్యక్షడుగా ఎందుకు ఆలోచన చేస్తున్నారు బండి సంజ‌య్‌ని ప్ర‌శ్నించిన‌ చనగాని దయాకర్ కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలపై టీపీసీసీ అధికార ప్రతినిధి చనగాని దయాకర్(Chanagani Dayakar) ఆగ్రహం వ్యక్తం చేశారు. గద్దర్ పై బండి సంజయ్ వ్యాఖ్యలు సిగ్గు చేటని అన్నారు. ‘‘ప్రజా వాగ్గేయ కారుడు గద్దర్ పై...

ఉజ్జయిని మహంకాళి ఆల‌యంలో పొన్నం

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar), పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్(Bomma Mahesh Kumar Goud), సిడబ్ల్యూసి సభ్యులు గిడుగు రుద్రరాజు, ఎంపి బలరాం నాయక్ తదితరులు
- Advertisement -spot_img

Latest News

అక్రమ నిర్మాణాలకు కేరాఫ్‌ దమ్మాయిగూడ

విచ్చలవిడిగా మున్సిపల్‌లో అక్రమ నిర్మాణాలు కూల్చిన కొద్ది రోజులకే తిరిగి నిర్మాణాలు చీర్యాల్‌లో ఫామ్‌ హౌస్‌ నిర్మాణానికి మున్సిపల్‌ అధికారి అండదండలు అటువైపు కన్నెత్తి చూడని టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు మేడ్చల్‌...
- Advertisement -spot_img
error: Contact AADAB NEWS