అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటాం కదా..! మరి ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కానీ పరబ్రహ్మాన్నే పండిస్తున్న రైతు దేవదేవుడు అవుతాడు కానీ, రాజు ఎలా అవుతాడు..? అలాంటివాడు సమతుల్యంలేని రాజకీయాల నడుమ దిక్కుతోచక కనిపించని దేవుణ్ణి కాపాడమని వేడుకుంటున్నాడు..! ఇవన్నిటి నడుమ దినదినం తనువు చాలించి ప్రాణాలొదిలేస్తున్న వందల పేద రైతుల దినవారములు...
థర్డ్పార్టీ పిటిషన్పై హైకోర్టు అసంతృప్తి
ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్గా కె.రామచంద్రమోహన్ నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. థర్డ్ పార్టీ పిటిషన్ దాఖలు పట్ల న్యాయమూర్తి అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రామచంద్రమోహన్ పోస్టింగ్తో ఎవరికైనా అన్యాయం జరిగితే కోర్టును ఆశ్రయించాల్సింది వాళ్లు కదా? థర్డ్ పార్టీ ఎలా పిటిషన్ దాఖలు...
హైదరాబాద్ సూపర్స్టార్స్ జట్టులో సహ యజమానులుగా రకుల్ ప్రీత్ సింగ్, జాకీ భగ్నాని
ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నటుడు జాకీ భగ్నాని కేఎల్ఓ స్పోర్ట్స్తో చేతులు కలిపారు. హైదరాబాద్ సూపర్స్టార్స్(superstars) జట్టులో సహ యజమానులుగా చేరారు. ఈ జట్టు ముంబైలో రేపు ప్రారంభం కానున్న ప్రపంచ పికిల్బాల్ లీగ్లో...
తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్(Uttam Kumar Reddy) కాన్వాయ్కు శుక్రవారం ప్రమాదం జరిగింది. హుజూర్నగర్ నుంచి జాన్పహాడ్ ఉర్సు ఉత్సవాలకు వెళ్తుండగా.. సూర్యాపేట మండల కేంద్రమైన గరిడేపల్లిలో కాన్వాయ్ని ఒక్కసారిగా ఆపడంతో వెనక నుంచి వస్తున్న వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. 8 కార్ల ముందు భాగాలు ధ్వంసమయ్యాయి. మంత్రి ఉత్తమ్కు ఎలాంటి ప్రమాదం...
ఎక్కడా చూసినా నిరసన సెగలు : హరీశ్రావు
గ్రామ సభలు అంటేనే అధికారులు భయపడుతున్నారని, ఎక్కడ చూసినా ప్రజలు తిరగబడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు(Harish Rao) అన్నారు. గ్రామ సభలు రణసభలుగా మారాయంటేనే.. కాంగ్రెస్ సర్కార్ ఫెయిల్యూర్కు నిదర్శనం అని హరీశ్రావు చెప్పారు. జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామసభలో మాజీ సర్పంచ్...
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) దావోస్ పర్యటన ముగిసింది. రాష్ట్రంలో భారీ పెట్టుబడులే లక్ష్యంగా సాగిన ఆయన పర్యటన విజయవంతమైంది. దుబాయ్ మీదుగా శుక్రవారం ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న ఆయనకు కాంగ్రెస్ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. సింగపూర్, దావోస్ పర్యటనలను విజయవంతం చేసి రాష్ట్రానికి భారీగా...
అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం
గతేడాది మార్చి 15న థియేటర్లలో విడుదల
తెలంగాణ కథను వీక్షించాలన్న మంత్రి బండి
తెలంగాణ సాయిధ పోరాటంలో అమరులైన యోధుల కథతో తెరకెక్కిన చిత్రం రజాకార్(Razakar). అప్పటి రజాకర్ల దురాగతాలను అణచివేసి హైదరాబాద్ను ఇండియాలో విలీనం చేసేందుకు పటేల్ చేసిన ప్రయత్నాలను ఈ మూవీలో చూపించారు. గతేడాది మార్చి 15న థియేటర్లలో...
ఈ నెలాఖరులోగా టెండర్ ప్రక్రియ పూర్తి
పనులను పరిశీలించిన మంత్రి నారాయణ
ఫిబ్రవరి రెండవ వారం నుంచి రాజధాని(Capital) పనులను ప్రారంభిస్తామని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి పి.నారాయణ ప్రకటించారు. రాజధానిలో శాశ్వత సచివాలయం, హైకోర్టు భవనాల పునాదులలో నిల్వ ఉన్న నీటిని తోడివేసే పనులను మంత్రి శుక్రవారం పరిశీలించారు. టవర్లు, హైకోర్టు రాప్ట్ ఫౌండేషన్ వద్ద...
అభివృద్ది గురించే మాట్లాడుతానన్న బండి
ఇప్పటినుంచి కరీంనగర్లో రాజకీయ విమర్శులు చేయనని అంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన నిర్ణయం ప్రకటించారు. రాజకీయాల్లో పదవులు వస్తుంటాయి, పోతుంటాయని, కానీ చేసిన అభివృద్ధి, మంచి పనులే శాశ్వతంగా నిలిచిపోతాయన్నారు. జెండా, ఎజెండాలను పక్కనపెట్టి అభివృద్ధి ధ్యేయంగా అన్ని పార్టీల నాయకులతో కలిసి పనిచేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ...
గత 20ఏళ్లుగా ఇదే తంతు
13సార్లు మూసివేత.. 27సార్లు ఉత్పత్తులకు అనుమతులు
ఫిర్యాదులపై చర్యలు శూన్యం
ఎన్టీటీలో కూడా కేసు నమోదు
రూ.45 లక్షలు నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు
కాలుష్య కాసారాలను వెదజల్లె పరిశ్రమలూ రోజు రోజుకు పెచ్చుమీరుతున్నాయి. ప్రజలు అస్వస్థతకు గురవుతూ ఆస్పత్రుల పాలవుతుంటే, రైతులు పంటలు పండక దిగాలు చెందుతున్నారు. అయినా కాలుష్య నియంత్రణ మండలి బోర్డు నిమ్మకు...
రైల్వే ప్రాజెక్ట్ ఖర్చు కేంద్రమే భరిస్తుంది
శాసనమండలిలో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
అమరావతి నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ 15000 కోట్లు రుణం ఇస్తున్నాయని,...