Friday, September 20, 2024
spot_img

ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారు

Must Read
  • ఎంపీ విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిసిన టీడీపీ,వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది.తాజాగా వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.రాష్ట్రంలో ప్రజల సమస్యలపై టీడీపీ నేతలు రాజీపడ్డారని విమర్శించారు.కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రాష్ట్రంలో శాంతిభద్రతలు కుప్పకులాయని ఆరోపించారు.వైసీపీ నాయకులు,కార్యకర్తలే లక్ష్యంగా టీడీపీ నాయకులు,కార్యకర్తలు దాడులు చేస్తున్నారని,రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు.ఆదివారం ఢిల్లీలో కేంద్రమంత్రి రాజ్ నాథ్ సింగ్ అధ్యక్షతన జరిగిన అఖిలపక్ష సమావేశానికి విజయసాయి రెడ్డి హాజరయ్యారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This