Friday, September 20, 2024
spot_img

గత ప్రభుత్వం అనేక గ్రామాలకు నీళ్లు ఇవ్వలేదు

Must Read
  • రెండో రోజు ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలు
  • తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవు
  • బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదు
  • తండాలు,గుడాలు అభివృద్ధి జరిగినప్పుడే అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్టు
  • అసెంబ్లీ లో సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి.ఈ సందర్బంగా తండాల్లో ఉన్న రోడ్ల పరిస్థితి పై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,తెలంగాణలో అనేక తండాలకు రోడ్లు లేవని,రోడ్లు లేని తండాలకు వంద శాతం బిటి రోడ్లు వేయాలని నిర్ణయించామని తెలిపారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అనేక గ్రామాలకు నీరు ఇవ్వలేదని విమర్శించారు.సరైన రోడ్లు లేని కారణంగా అనేక ప్రమాదాలు చోటుచేసుకొని మరణాలు సంభవిస్తున్నాయని అన్నారు.ఎప్పుడైతే తండాల్లో,గూడాల్లో అభివృద్ధి జరుగుతుందో అప్పుడే అసలైన అభివృద్ధి జరిగినట్లు అవుతుందని పేర్కొన్నారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This