Friday, September 20, 2024
spot_img

బీబీ అలాం పిర్లను సందర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Must Read
  • హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలుస్తుంది
  • దౌర్జన్యాలపై హజ్రత్ ఇమామ్ పోరాటం చేశారు : కిషన్ రెడ్డి

మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీకగా నిలిచిందని అన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.మొహరం సందర్బంగా ఓల్డ్ సిటీలోని అలాం పీర్లను సందర్శించారు.ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న కిషన్ రెడ్డికి ముస్లింలు దట్టి కట్టారు.ఈ సందర్బంగా అయిన మీడియాతో మాట్లాడుతూ,ఈ పవిత్ర సంతాప దినాలు రాష్ట్రంలో మత సమరస్యాన్ని,సమైక్యతను ప్రతిబింబిస్తాయని తెలిపారు.దుర్మార్గాలు,దౌర్జన్యాలపై పోరాడుతూ ప్రాణాలు అర్పించిన హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగాన్ని ఈ సందర్బంగా స్మరించుకుంటున్నామని అన్నారు.సమాజంలోని సుఖసంతోషాల కోసం ప్రాణాలివ్వడానికి కూడా వెనుకాడవద్దని గుర్తుచేసే పండుగ అని వెల్లడించారు.మహమ్మద్ ఆశయసాధనకు అందరూ ముందుకు సాగాలని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This