Saturday, October 4, 2025
spot_img

గ‌*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం

Must Read
  • ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రంలో గ‌*జాయి ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత. ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు. ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ. కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. రాష్ట్రంలో గ‌*జాయి, డ్ర*గ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు. కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు. శనివారం మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కానిస్టేబుల్ అప్పారావు పై దాడి చేశాడు. ఈ దాడిలో అప్పారావు కి తీవ్ర గాయాలయ్యాయి.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This