Friday, September 20, 2024
spot_img

గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటాం

Must Read
  • ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత

రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ ను అరికట్టేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత.ఆదివారం ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుల్ అప్పరావును పరమర్శించారు.ఈ సంధర్బంగా వంగలపూడి అనిత మాట్లాడుతూ,కానిస్టేబుల్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు.రాష్ట్రంలో గంజాయి,డ్రగ్స్ నిర్మూలించడానికి ఉక్కుపాదం మోపుతున్నామని స్పస్టం చేశారు.కానిస్టేబుల్ పై దాడి చేసిన నిందితుడి పై కఠిన చర్యలు తీసుకుంటామని వంగలపూడి అనిత పేర్కొన్నారు.శనివారం మద్యం మత్తులో ఉన్న ఓ యువకుడు కానిస్టేబుల్ అప్పారావు పై దాడి చేశాడు.ఈ దాడిలో అప్పారావు కి తీవ్ర గాయాలయ్యాయి.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This