Wednesday, April 9, 2025
spot_img

కూకట్‎పల్లి మెట్రో స్టేషన్ అడ్డాగా గలిజ్ దందా

Must Read
  • మెట్రో స్టేషన్ కింద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పట్టుకున్న పోలీసులు
  • 38 మంది అరెస్ట్

హైదరాబాద్‎లోని కూకట్‎పల్లి మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. సుమారుగా 38 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మెట్రో స్టేషన్ వద్ద వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం రావడంతో తనిఖీలు నిర్వహించారు. మెట్రో స్టేషన్ కింద కొంతమంది యువతులు న్యూసెన్స్ చేస్తున్నట్లు గుర్తించిన పోలీసులు 38 మందిని అదుపులోకి తీసుకున్నరు. వీరిలో 04 ట్రాన్స్‎జెండర్స్ తో పాటు ముఠా నిర్వాహకుడు కూడా ఉన్నట్లు సమాచారం.

Latest News

పోలీసులపైకి దూసుకొచ్చిరన లారీ

ప్రమాదంలో హోంగార్డు మృతి మియాపూర్‌ మెట్రో స్టేషన్‌ వద్ద లారీ బీభత్సం సృష్టించింది. విధుల్లో ఉన్న ముగ్గురు ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లపైకి లారీ దూసుకెళ్లింది. దీంతో ఒకరు మరణించగా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS