Sunday, January 26, 2025
spot_img

మాజీ మంత్రి పేర్ని నాని సతీమణిపై కేసు నమోదు

Must Read

మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటి‎రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది.

గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలెంలో గోడౌన్ నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‎కు బఫర్ గోడౌన్‎గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్నినాని గోడౌన్‎ను సివిల్ సప్లాయిస్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పిడీఎఫ్ బియ్యం మాయమైనట్లు నిర్ధారించారు.

Latest News

పేరు పంచాయితీ..

కేంద్రం నిధులిస్తోంది.. మోడీ ఫోటో పెట్టాల్సిందే ఇళ్లకు ఇందిరమ్మ పేరు పెడితే ఊరుకునేది లేదు రేషన్‌ కార్డులపైనా ప్రధాని ఫోటో ఉండాల్సిందే లేకుంటే ఉచిత రేషన్‌ పంపిణీని ఆపేస్తాం కేంద్రమంత్రి బండి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS