Monday, October 20, 2025
spot_img

విగ్రహలు మారుతున్న.. పేదవాడి బ్రతుకులు మారడం లేదు

Must Read

ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణ
తల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…

గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,

హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !

ఎవరు చెప్పే మాటలు నిజమో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు..

రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ అమ్మ చేతిలో లేకపోవడం కొంత బాధాకరమే.

ఇంకోసారి అధికారంలోకి వచ్చే వేరే పార్టీ ఏదైనా తెలంగాణ తల్లి విగ్రహా రూపం మార్చకుండా చట్టప్రకారం నడవాల్సిందే..

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This