Thursday, July 17, 2025
spot_img

విగ్రహలు మారుతున్న.. పేదవాడి బ్రతుకులు మారడం లేదు

Must Read

ఆరు దశాబ్దాల కల సాకారమైన తెలంగాణలో, రెండవసారి తెలంగాణ
తల్లి విగ్రహ రూపం మారుతుంది…పేదవాడి బ్రతుకులు మాత్రం మారడం లేదు…

గులాబీ లీడర్లు వారి స్వలాభం కోసం విగ్రహం ఏర్పాటు చేశారని కాంగ్రెసొళ్ళు అంటుంటే,

హస్తం పార్టీ వాళ్లు వారి స్వలాభం కోసం తెలంగాణ తల్లి విగ్రహం మార్చారు అని గులాబీ లీడర్లు అనబట్టే !

ఎవరు చెప్పే మాటలు నిజమో తెలియని అయోమయ స్థితిలో ప్రజలు ఉన్నారు..

రాష్ట్ర పండుగ అయిన బతుకమ్మ అమ్మ చేతిలో లేకపోవడం కొంత బాధాకరమే.

ఇంకోసారి అధికారంలోకి వచ్చే వేరే పార్టీ ఏదైనా తెలంగాణ తల్లి విగ్రహా రూపం మార్చకుండా చట్టప్రకారం నడవాల్సిందే..

Latest News

అమెరికాకు విస్తరించిన జీవీబీఎల్: డల్లాస్‌లో నూతన చాప్టర్

హైదరాబాద్, జూలై 17: భారతీయ వ్యాపారవేత్తలకు ప్రపంచ అవకాశాలను చేరువ చేసే లక్ష్యంతో, 'గ్రేటర్ వైశ్య బిజినెస్ లీడర్స్' (జీవీబీఎల్) ఒక వ్యూహాత్మక విస్తరణకు శ్రీకారం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS