Friday, February 14, 2025
spot_img

నిపా వైరస్ తో బాలుడు మృతి,అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం

Must Read

కేరళ రాష్ట్రంలో నిపా వైరస్ కలకలం రేపింది.14 ఏళ్ల బాలుడిని ఈ వైరస్ బలితీసుకుంది.వివరాల్లోకి వెళ్తే,మలప్పురం జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలుడికి ఇటీవల నిపా వైరస్ సోకింది.దీంతో ఓ ఆసుపత్రిలో వెంటీలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.చికిత్స పొందుతున్న క్రమంలో ఆదివారం గుండెపోటుతో ఆ బాలుడు మరణించినట్టు వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వీణ జర్క్ తెలిపారు.వైరస్ సోకిన కొన్ని గంటల్లోనే బాలుడు మరణించడం,రాష్ట్రంలో క్రమక్రమంగా నిపా వైరస్ కేసులు వెలుగు చూస్తుండడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.వైద్యులకు కీలక సూచనలు చేసింది.

Latest News

దుర్గమ్మ దారి వెంట దుర్గంధం

ఏడుపాయల్లో చికెన్‌ సెంటర్‌ నిర్వాహకుల ఇష్టారీతి రోడ్ల వెంబడి వదిలేస్తున్న చికెన్‌ వ్యర్థాలు దుర్వాసన వెదజల్లుతున్న కల్వర్టులు భరించలేక భక్తుల ఇబ్బంది ప్రఖ్యాతిగాంచిన పుణ్యక్షేత్రమైన ఏడుపాయల శ్రీ వన దుర్గభవాని క్షేత్రం...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS