Wednesday, June 18, 2025
spot_img

15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకున్న “మగధీర”

Must Read

టాలీవుడ్ సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ప్రపంచవ్యాప్తంగా తెలుగు సినిమాలకు ప్రత్యేకమైన క్రెజ్ ఉంది.
ఇదిలా ఉండగా రాంచరణ్ నటించిన సినిమాల్లో అత్యంత క్రెజ్ సొంతం చేసుకున్న మూవీ ” మగధీర “.ఈ సినిమా విడుదలై నేటికీ 15 సంవత్సరాలు పూర్తయింది.రాజమౌళి “మగధీర” సినిమాకు దర్శకత్వం వహించారు.రామ్ చరణ్ హీరోగా,కాజల్ హీరోయిన్ గా ఈ సినిమాలో నటించారు.జులై 30 2009లో సినిమా విడుదలైంది.సుదీర్ఘంగా మగధీర 15 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తిచేసుకుంది.

Latest News

ఏటీఎమ్‌లలో పెరిగిన వంద, 2 వందల నోట్ల లభ్యత

ఏటీఎమ్‌లలో వంద, రెండు వందల నోట్ల లభ్యత పెరిగింది. ఏటీఎమ్‌లలో ఆ డినామినేషన్‌ నోట్లను సెప్టెంబర్ 30లోపు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులో ఉంచాలని ఆర్బీఐ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS