Tuesday, May 20, 2025
spot_img

విపక్షల రచ్చ..ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు వాయిదా

Must Read

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ఆదానీ అంశంపై చర్చించాలని విపక్షపార్టీలు డిమాండ్ చేశాయి. నినాదాలు, ఆందోళనతో పార్లమెంట్ సమావేశాలు దద్దరిల్లాయి.
దీంతో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో సమావేశాలు ప్రారంభమైన కాసేపటికే ఉభయసభలు రేపటికి వాయిదా పడ్డాయి.

ఆదానీ అవినీతి ఆరోపణలు, మణిపూర్ అల్లర్లు, రాజ్యాంగంపై చర్చ జరపాలని లోక్‎సభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. కాంగ్రెస్ పార్టీ ఎంపీ మాణిక్యం ఠాగుర్ గౌతం ఆదానీపై చర్చకు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఎంపీ హిబి ఈడెన్ మణిపూర్ లో జరిగిన హింసాత్మక ఘటనలపై చర్చించడానికి వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. తీర్మాణాలను స్పీకర్ ఓం బిర్లా తిరస్కరించారు.దీంతో ప్రతిపక్ష నేతలు ఆందోళనకు దిగారు.

Latest News

మద్యం స్కామ్‌ కేసులో నిందితులకు షాక్‌

ధనుంజయ్‌ రెడ్డి తదితరకుల బెయిల్‌ తిరస్కరణ విచారణ ఈ నెల 13కు వాయిదా వేసిన సుప్రీం ఏపీ లిక్కర్‌ స్కాంలో నిందితులకు సుప్రీం కోర్టు షాక్‌ ఇచ్చింది. ఈ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS