Sunday, June 1, 2025
spot_img

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

Must Read

గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, మేడ్చల్ పట్టణంలోని క్లాసిక్ డాబా వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం బైక్‎ని ఢీ కొట్టింది. బైక్ పై ప్రయాణిస్తున్న వ్యక్తి కింద పడిపోవడంతో అతని తలపై నుండి వాహనం వెళ్ళింది. దీంతో అయిన అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు సుచిత్రలోని బ్యాంక్ కాలనీకి చెందిన రవితేజగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Latest News

డల్లాస్‌లో బీఆర్ఎస్ రజతోత్సవాలు

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు సైతం అమెరికాలోని డల్లాస్‌లో ఇవాళ (జూన్ 1న) బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాలు జరగనున్నాయి. ఈ వేడుకలు సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవుతాయి....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS