Sunday, June 1, 2025
spot_img

రేపటి నుండే అసెంబ్లీ సమావేశాలు

Must Read

సోమవారం నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. ఉదయం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు గవర్నర్ జీష్ను దేవ్ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన, హైడ్రా,రుణమాఫీ, మూసీ ప్రక్షాళన, రైతు భరోసాతో పాటు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో ఆదివారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఉన్నతాధికారులు, పోలీసు శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు.

Latest News

72వ మిస్ వరల్డ్.. ఓపల్ సుచాత

హైదరాబాద్‌లో జరిగిన 72వ మిస్ వరల్డ్ పోటీల్లో థాయ్‌లాండ్‌ భామ ఓపల్ సుచాత విన్నర్‌గా నిలిచారు. మిస్ వరల్డ్ 2025 కిరీటాన్ని పొందారు. 107 దేశాల...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS