Sunday, September 7, 2025
spot_img

ప్రజలకి ఉపాధి కల్పించండి..

Must Read

మనిషికి కావలసినవి రెండే రెండు.. ఒకటి విద్య, ఇంకొకటి వైద్యం.. ఈ రెండు వదిలేసి అనవసరమైన పథకాలు అమలు చేస్తూ ప్రజలను కష్టపడకుండా సోమరితనానికి గురి చేస్తున్నారు. మనసులు కష్టపడి పని చేసినప్పుడే సగం రోగాలు దరికి చేరవు.. మీకు ఏమైనా చేయాలనుకుంటే ప్రజలకి ఉపాధి కల్పించండి.. అప్పుడే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి.

  • ఆంజనేయులు దోమ
Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This