Thursday, July 3, 2025
spot_img

భ‌యాందోళ‌న‌లు సృష్టించి ఏం సాధిస్తారు

Must Read

శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం కడప నుండి రిమ్స్ ఆసుప్రతికి వెళ్లారు.బాధితుడిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతు ఎన్నిక‌ల త‌ర్వాత ఓటు వేయ‌లేద‌ని కొట్టే సంస్కృతి గ‌తంలో ఎప్పుడు పులివెందులలో లేదని అన్నారు.భ‌యాందోళ‌న‌లు సృష్టించి ఏం సాధిస్తారు చంద్ర‌బాబు అంటూ ప్రశ్నించారు.టీడీపీ పరిశీలికుడు రఘునాథ్ రెడ్డి,రవితేజ అనుచరులే ఈ దాడి చేసినట్టు బాధితుడు తెలిపాడు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS