Sunday, July 6, 2025
spot_img

భ‌యాందోళ‌న‌లు సృష్టించి ఏం సాధిస్తారు

Must Read

శుక్రవారం గుర్తుతెలియని వ్యక్తులు చేసిన దాడిలో తీవ్రంగా గాయపడి రిమ్స్ ఆసుప్రతిలో చికిత్స పొందుతున్న వైసీపీ నేత,మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ ను మాజీ ముఖ్యమంత్రి జగన్ పరామర్శించారు.శుక్రవారం అజయ్ కుమార్ రెడ్డి పై గుర్తుతెలియని వ్యక్తులు ఒక్కసారిగా దాడి చేశారు.విషయం తెలుసుకున్న జగన్ శనివారం కడప నుండి రిమ్స్ ఆసుప్రతికి వెళ్లారు.బాధితుడిని పరామర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సంధర్బంగా జగన్ మాట్లాడుతు ఎన్నిక‌ల త‌ర్వాత ఓటు వేయ‌లేద‌ని కొట్టే సంస్కృతి గ‌తంలో ఎప్పుడు పులివెందులలో లేదని అన్నారు.భ‌యాందోళ‌న‌లు సృష్టించి ఏం సాధిస్తారు చంద్ర‌బాబు అంటూ ప్రశ్నించారు.టీడీపీ పరిశీలికుడు రఘునాథ్ రెడ్డి,రవితేజ అనుచరులే ఈ దాడి చేసినట్టు బాధితుడు తెలిపాడు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS