Wednesday, August 20, 2025
spot_img

ముగిసిన ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన

Must Read

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ పర్యటన ముగిసింది.మంగళవారం సాయంత్రం అయిన ఢిల్లీకి వెళ్లారు.రాత్రి కేంద్రమంత్రి అమిత్ షాతో భేటీ అయిన చంద్రబాబు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పై చర్చించారు.గత ఐదేళ్లలో ఏపీ ఆర్థిక పరిస్థితి విధ్వంసానికి గురైందని తెలిపారు.అవినీతి కారణంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పిందని చంద్రబాబు పేర్కొన్నారు.ఈ సందర్బంగా నాలుగు శ్వేతాపత్రాలను అమిత్ షాకు వివరించానని చంద్రబాబు తెలిపారు.బుధవారం ఉదయం సీఎం అధికారిక నివాసం జన్‌పథ్లో పూజలు నిర్వహించారు.అనంతరం ఢిల్లీ నుండి విజయవాడ కు తిరిగి ప్రయాణమయ్యారు.ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల కేశవ్,కేంద్ర మంత్రులు కే. రామ్మోహన్ నాయుడు,పెమ్మసాని చంద్రశేఖర్,ఎంపీలు లావు శ్రీకృష్ణ దేవరాయలు,కేశినేని చిన్ని ఉన్నారు.

Latest News

42% బీసీ రిజర్వేషన్ పై రాజకీయ వివాదం

బీసీ లకు 42% రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ ఎన్నం ప్రకాష్ మాజీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి తెలంగాణలో బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం చుట్టూ రాజకీయ చర్చలు...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS