Sunday, July 6, 2025
spot_img

గూడెం మహిపాల్ కి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసింది

Must Read
  • మాజీ మంత్రి హరీష్ రావు

ఇటీవల కాంగ్రెస్ లో చేరిన పఠాన్ చెరువు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి బీఆర్ఎస్ ఎం తక్కువ చేసిందని ప్రశ్నించారు మాజీమంత్రి హరీష్ రావు.బీఆర్ఎస్ పార్టీ గూడెం మహిపాల్ రెడ్డికి మూడుసార్లు ఎమ్మెల్యే చేసిందని,పార్టీ వదిలి వెళ్లిన కార్యకర్తలు దైర్యంతో ఉన్నారని తెలిపారు.ఎమ్మెల్యేలు పార్టీ వదిలి వెళ్లిన బీఆర్ఎస్ కు పోయేదేమీ లేదని స్పష్టం చేశారు.ప్రజలు,కార్యకర్తలనే పార్టీ నమ్ముకుందని వెల్లడించారు.పార్టీ మారె ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టాలని చెప్పిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట తప్పారని,విపక్ష ఎమ్మెల్యేలను లాకుంటున్నారని పేర్కొన్నారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS