Wednesday, July 2, 2025
spot_img

మద్యం కుంభకోణంపై సీఐడీతో విచారణ జరిపిస్తాం

Must Read
  • ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం పై సీఐడీతో విచారణ జరిపిస్తామని తెలిపారు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు.అవసరమైతే ఈ కేసును ఈడీ కి బదిలీ చేసి వారి సహకారం తీసుకుంటామని అసెంబ్లీ వేదికగా ప్రకటించారు.ఈ కుంభకోణం పై సమగ్ర విచారణ జరిపి ఎంతమంది మరణించారు,ఎంతమంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు అనేదాని వైద్యఆరోగ్యశాఖ నుండి లెక్కలు తీసుకుంటామని ప్రకటించారు.రాష్ట్ర ఖజానాకి రావాల్సిన నిధులను ఎలా పక్కదారి పట్టించారో బయటపెడతామని,తప్పు చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.భవిష్యత్తులో ఎవరైనా తప్పుచేయాలంటే భయపడాలి,ఆ దిశగా అందరు ఆలోచించాలని సభ్యులను కోరారు.

Latest News

లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ గా ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ డాక్టర్ గంప నాగేశ్వర్ రావు

హైదరాబాద్:లయన్స్ క్లబ్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 320H కు 2025–26 సంవత్సరానికి డాక్టర్ గంప నాగేశ్వర్ రావు MJF, LCIP కొత్త డిస్ట్రిక్ట్ గవర్నర్‌గా ఎన్నికయ్యారు. సైకాలజిస్ట్,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS