Thursday, July 31, 2025
spot_img

వైసీపీ ప్రభుత్వం పై హోం మినిస్టర్ కామెంట్స్

Must Read

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ లో పోలీసు డిపార్ట్మెంట్ నిర్వీర్యం అయిందని విమర్శించారు హోం మంత్రి వంగలపూడి అనిత.మంగళవారం జిల్లాల ఎస్పీలతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ,గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యంతో మహీంద్రా వాహన సంస్థ పోలీసులను బ్లాక్ లో పెట్టిందని గుర్తుచేశారు.సరెండర్ సెలవులు ఇవ్వలేదని,కానీ ఇప్పుడు సరెండర్ సెలవుల నిధులు ఇస్తామని హామీ ఇచ్చారు.ఎన్నికల సమయంలో పక్క రాష్ట్రాల నుండి పోలీసులు ఆయుధాలు తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హయాంలో అమరావతి కట్టడానికి నిధులు మంజూరు చేస్తే,కట్టడం ఇష్టం లేక మానేశారని విమర్శించారు.

Latest News

T-Hubలో చౌడవరపు కృష్ణకు AI గ్రాడ్యుయేషన్ పట్టా ప్రధానం

హైదరాబాద్, రామ్ నగర్‌కు చెందిన బ్యాంక్ లోన్ సలహాదారు చౌడవరపు కృష్ణ, ప్రఖ్యాత AI నిపుణుడు నికీలు గుండ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు AI బూట్...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS