Sunday, June 1, 2025
spot_img

గ‌*జాయి ముఠాను అరెస్ట్ చేసిన విజయనగరం పోలీసులు

Must Read

గ‌*జాయిను రవాణా చేస్తున్న అంతరాష్ట్ర ముఠాను మంగళవారం విజయనగరం పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుండి 22 కిలోల గ‌*జాయిని స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు. ఉత్తరప్రదేశ్, ఢిల్లీకి చెందిన ముగ్గురు నిందితులు ధర్మపురి ప్రాంతంలోని వసంత విహార్‌ విల్లా నుండి ఢిల్లీకి గ‌*జాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. ఈ ముగ్గురు వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ గ‌*జాయి రవాణా చేస్తున్నారని ఎస్పీ అన్నారు. నిందితుల వద్ద నుండి సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించామని తెలిపారు.

Latest News

ట్రంప్ వ్యాఖ్యలపై మోదీ స్పందించాలి: కాంగ్రెస్‌

ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ పదే పదే చెబుతున్నా మన ప్రధాని నరేంద్ర మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ నిలదీసింది....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS