Friday, October 3, 2025
spot_img

మేము నిర్మించిన ఇళ్లనే కాంగ్రెస్ మూసీ బాధితులకు కేటాయిస్తుంది

Must Read
  • కేటీఆర్

భారాస హయంలో డబుల్ బెడ్‎రూమ్ ఇళ్లు కట్టలేదని ప్రజలను మభ్యపెట్టి, ఇప్పుడు మూసీ బాధితులకు తాము నిర్మించిన డబుల్ బెడ్‎బెడ్ రూమ్ ఇళ్లనే కాంగ్రెస్ పార్టీ కేటాయిస్తుందని భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా కూల్చివేతలపై స్పందిస్తూ “ఎక్స్” వేదికగా పోస్టు చేశారు. తమ పార్టీది విధాన నిర్మాణమైతే, కాంగ్రెస్ పార్టీది విధ్వంసమని విమర్శించారు. రాత్రికి రాత్రే లక్ష ఇళ్లు ఎక్కడినుండి పుట్టుకొచ్చాయని ప్రశ్నించారు. హైదరాబాద్ నగరంలో లక్ష డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ విష ప్రచారాలు అబద్ధాలు అనడానికి మరో సాక్ష్యం ఇదే అని పేర్కొన్నారు.

Latest News

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా గంపా నాగేశ్వర రావు ఎన్నిక

లయన్స్‌ భవన్‌ ట్రస్టీ చైర్మన్‌గా డిస్ట్రిక్ట్‌ 320హెచ్‌ గవర్నర్, లియన్ గంపా నాగేశ్వర రావు ఎన్నికయ్యారు.లయనిజం పట్ల ఆయనకున్న అచంచలమైన నిబద్ధత, కృషికి ఇది నిదర్శనమని...
- Advertisement -spot_img

More Articles Like This