Wednesday, July 2, 2025
spot_img

హైడ్రా ఆర్డినెన్స్‎కు గవర్నర్ ఆమోదం,గెజిట్ విడుదల

Must Read
  • ఆర్డినెన్స్ పై సంతకం చేసిన గవర్నర్
  • హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకి చట్టబద్దత కల్పిస్తూ గెజిట్ విడుదల చేసింది. ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో హైడ్రాకు చట్ట బద్దత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నుండి కూడా ఆమోదం లభించింది. ఆర్డినెన్స్ పై సంతకం కోసం ఫైలును రాజ్ భవన్ కి పంపగా గవర్నర్ జీష్ణుదేవ్ వర్మ ఆర్డినెన్స్ పై సంతకం చేశారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం గెజిట్ ముద్ర వేసింది. ఈ చట్టాన్ని రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదించనున్నట్లు సమాచారం.

Latest News

అక్రమ అరెస్టులను ఖండిస్తున్నాం

బీసీ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్యక్షులు పోలోజు మహేష్ చారి ఓయూ ఐక్య విద్యార్థి సంఘాలు హయ్యర్ ఎడ్యుకేషన్ ముందు ఫీజు రీయింబర్స్ మెంట్ విడుదల చేయాలని...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS