Friday, July 4, 2025
spot_img

తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా

Must Read

ఈ నెల 23న జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం వాయిదా పడింది. 26న సాయింత్రం 04 గంటలకు సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరుగుతుందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు. హైడ్రా ఆర్డినెన్స్‎కు చట్టబద్దత కల్పించడం,మూసీ బాధితుల అంశంతో పాటు ఇతర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ మేరకు వివరాలను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

Latest News

రీమ్యాక్స్ పేరుతో రియల్ మోసగాళ్లు..

పలు రకాల పేర్లతో కంపెనీల ఏర్పాటు.. హైదరాబాద్‌, పీలోనూ బ్రాంచీల ఏర్పాటు.. భవిష్యత్తుపై ఆశలు కల్పిస్తూ ఆకట్టుకుంటారు.. అధిక వడ్డీ ఆశచూపి ప్రీ లాంచ్ మోసాలు.. ప్రభుత్వాలు ఏమి చేస్తున్నాయి..? నిఘా...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS