Thursday, July 3, 2025
spot_img

సచివాలయం వద్ద ధర్నాకు దిగిన కానిస్టేబుల్ భార్యలు

Must Read

సచివాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. “ఏక్ పోలీస్ ఏక్ స్టేట్” విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పోలీస్ కానిస్టేబుల్ భార్యలు సచివాలయం ముట్టడికి ప్రయత్నించారు. తమ భర్తలను ఒక దగ్గర విధులు నిర్వహించేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఏక్ పోలీస్ ఏక్ స్టేట్ విధానాన్ని అమలు చేసి, ఒకే దగ్గర 03 నుండి 05 సంవత్సరాలు పోస్టింగ్ ఇవ్వాలని కోరారు. తమ భర్తలు బెటాలియన్లలో ఉద్యోగాలు చేయడం వల్ల తాము కుటుంబాలకు దూరం అవుతున్నామని వాపోయారు. ఆందోళన చేస్తున్న కానిస్టేబుల్ భార్యాలను పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.

Latest News

అవినీతి సొమ్ము కోసం ఆర్టీఐకి తూట్లు

టీజీఎస్పీడీసీఎల్ డివిజనల్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) తప్పుడు సమాచారం అసంబద్ధ వాదనతో తిరస్కరణ? విద్యుత్ చట్టాన్ని సాకుగా చూపడమా? సమాచార హక్కు చట్టం ఉల్లంఘన ఆరోపణలు, ప్రభుత్వ అధికారుల‌ పారదర్శకతపై ప్రశ్నలు టీజీఎస్పీడీసీఎల్ అధికారులపై...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS