Saturday, July 5, 2025
spot_img

సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలి

Must Read
  • కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ప్రతి పనులపై బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గాంధీభవన్‎లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సంధర్బంగా మాట్లాడుతూ, తన సోషల్ మీడియా టీంను కేటీఆర్ అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. సోషల్ మీడియాలో అడ్డగోలుగా పోస్టులు పెడితే సహించబోమని అన్నారు. ప్రభుత్వంపై తప్పుడు ప్రచారలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అధికారం లేకపోతే కేటీఆర్, హరీష్ రావు తట్టుకోలేకపోతున్నారని, ఇద్దరు పిచ్చిపట్టినట్లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యనించారు.

Latest News

శ్రీశైలం నల్లమల లొద్ది మల్లన్న స్వామి అన్న దాన కార్యక్రమం

ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS