Wednesday, August 20, 2025
spot_img

ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉంది

Must Read
  • డీజీపీ జితేందర్

బెటాలియన్ కానిస్టేబుళ్లు చేస్తున్న ఆందోళనలపై డీజీపీ జితేందర్ స్పందించారు. బెటాలియన్ కానిస్టేబుళ్లు క్రమశిక్షణ గల ఫోర్స్ లో ఉంటూ ఆందోళనలు చేయడం సరికాదని తెలిపారు. సెలవులపై పాత పద్దతినే అమలు చేస్తామని చెప్పినప్పటికీ మళ్ళీ ఆందోళన చేయడం సరికాదని అన్నారు. ఆందోళన చేస్తున్న వారిపై చట్టరీత్యా చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. ఆందోళనల వెనుక ప్రభుత్వ వ్యతిరేక శక్తులు ఉన్నాయనే అనుమానం ఉందని తెలిపారు.

ఒకే పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా బెటాలియన్ కానిస్టేబుళ్లు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో డీజీపీ జితేందర్ శనివారం ప్రకటన విడుదల చేశారు.

Latest News

ఎన్డీఏ అభ్యర్థి నామినేషన్ దాఖ‌లు

ఉపరాష్ట్రపతి అభ్య‌ర్థిగా సీపీ రాధాకృష్ణన్ వెంట‌వ‌చ్చిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో బుధవారం కీలక ఘట్టం చోటుచేసుకుంది. అధికార ఎన్డీఏ కూటమి అభ్యర్థి...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS