Friday, June 6, 2025
spot_img

డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్‎గా బూసాని వేంకటేశ్వర రావు

Must Read

స్థానిక సంస్థల బీసీ రిజర్వేషన్లకు డెడికేటెడ్ కమిషన్ ఛైర్మన్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి బూసాని వేంకటేశ్వర రావుని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డెడికేటెడ్ కమిషన్ నెల రోజుల్లోగా తన రిపోర్టును ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది. మహాత్మ జ్యోతిబా పూలే బీసీ గురుకులాల సొసైటీ కార్య‌ద‌ర్శి బీ సైదులు (ఐఎఫ్ఎస్) కమిషన్ కార్యదర్శిగా వ్యవహరిస్తారు. కులగణన, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల నేపథ్యంలో పలువురు మంత్రులు, ఉన్నతాధికారులతో చర్చించిన మీదట 24 గంటల్లోగా డెడికేటెడ్ కమిషన్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి ఆదేశించిన విషయం తెలిసిందే.

Latest News

స్టాక్ మార్కెట్లు.. ఫ్లాట్‌గా ప్రారంభం..

ఇవాళ (జూన్ 6 శుక్రవారం) ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఫ్లాట్‌గా ప్రారంభమయ్యాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రేట్లకు సంబంధించి నేడు ప్రకటన చేయనుండటంతో...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS