Sunday, June 8, 2025
spot_img

మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Must Read

గతకొన్ని రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం ఢిల్లీ బులియన్ మార్కెట్ లో తులం బంగారం ధర రూ.400 పెరిగి, రూ. 77,450 కి చేరుకుంది. అంతకుముందు ధర రూ.77,050గా ఉన్నది. ఇక ఇటు హైదరాబాద్ లో 24 క్యారెట్ ధర రూ. 76,310 చేరుకుంది. అలాగే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.600 ఎగబాకి రూ.69, 950 పలికింది.

Latest News

జ్యోతి ఎర్రాజీకి మరో స్వ‌ర్ణ పతకం

ఇండియన్ అథ్లెటిక్స్‌లో జ్యోతి ఎర్రాజీ మ‌ళ్లీ సత్తా చాటింది. వారం రోజుల వ్యవధిలోనే మరో స్వర్ణ పతకం సాధించింది. ఇటీవలే ఆసియా ఛాంపియ‌న్‌షిప్స్‌లో గోల్డ్ మెడల్‌ను...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS