పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ సాధించిన ఫలితాలపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని టీపీసీసీ కార్యవర్గం అభినందించింది.గతంలో మూడు పార్లమెంట్ స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి సారధ్యంలో 8 స్థానాలకు చేరుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు.పీసీసీ అధ్యక్షుడిగా,ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కృషి ఫలితంగానే కాంగ్రెస్ 8స్థానాలు...
కూకట్పల్లి నుండి ఎల్బీ నగర్… శంషాబాద్ నుండి అల్వాల్ వరకు అన్ని చోట్ల మోస్తరు నుండి భారీ వర్షం కురుస్తోంది
సాయంత్రం ఆరు గంటల సమయంలో ప్రారంభమైన వర్షం ఎడతెరిపిలేకుండా కురుస్తోంది
వర్షం వల్ల రోడ్లన్నీ జలమయమయ్యాయి
ట్రాఫిక్ పీక్ హవర్స్ కావడంతో చాల చోట్ల.ట్రాఫిక్ స్తంభించిపోయింది…
ఓ వైపు వర్షం మరో వైపు ట్రాఫిక్ జామ్ తో వాహన...
రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ రిజిస్టేష్రన్ల పక్రియ కొనసాగుతోంది. దోస్త్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు ఈ నెల 6న జరగనుంది. ఈ మేరకు ఉన్నత విద్యా మండలిలో మధ్యాహ్నం 3 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీట్ల కేటాయింపు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రిన్సిపల్...
అందరిలోనూ మంచిని చూడడం మనం నేర్చుకుంటే మనలోని మంచి మరింత పెరుగుతుంది..మంచి చెడు అనార్థలకు అంకురార్పణ చేసే ఆవేశం కావాల..అద్భుతమైన విజయాలను అందించే ఆలోచన కావాల..అంబుజాక్షి అనురాగ ఆప్యాయతల పేరిమ కావాల..సుందరాంగి వలపు సొగసుల ప్రేమ కావాల..జగమంత ఆమోదించే అపారమైన జ్ఞానం కావాల..కొండంత లచ్చి దగ్గరుంచి బిక్కుబిక్కుమనే బతుకు కావాల..జనమంతా మెచ్చే సగుణాల గుణం...
ప్రభుత్వ ఏర్పాటు, మిత్రపక్షాల పాత్రపై చర్చిస్తున్న బీజేపీ అగ్ర నేతలు
సమావేశంలో పాల్గొన్న మోడీ బీజేపీ నేతలు.. టీడీపి నేత చంద్రబాబు, జేడీయూ నేత నితీష్ కుమార్, ఇతర మిక్షపత్రాల నేతలు
సిఆర్ఐఎఫ్, టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై సమీక్షించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి..
•నాలుగు టిమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై అధికారులతో సమీక్ష•హాస్పిటల్ కొత్త భవన నిర్మాణ స్థితిగతులపై ఆరా..•తెలంగాణ వ్యాప్తంగా రూ. 2 వేల కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్ మరియు ఇతర ఆర్&బీ రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్ధేశం•హైదరాబాద్ కలెక్టరేట్ నిర్మాణ పనుల పురోగతిపై అధికారులతో చర్చ•సచివాలయ...
వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే రాజా - తూర్పుగోదావరి
జిల్లా వైసీపీ అధ్యక్షుడు, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా సంచలన వ్యాఖ్యలు…
ప్రజల తీర్పును ఎలా అర్థం చేసుకోవాలో తెలియడం లేదు
సాధ్యం కానీ హామీలు ఇచ్చినా ప్రజలు వాటిని నమ్మారు
కుటుంబ సభ్యులకు కూడా సమయం ఇవ్వకుండా ప్రజల కోసం పనిచేశాను
ధనుంజయ రెడ్డి లాంటి చెత్త అధికారులు జగన్...
రాష్ట్ర ప్రజల తీర్పును గౌరవిస్తున్నాం. కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గార్కి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గార్కి శుభాకాంక్షలు.ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన కొత్త ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. మనకు ప్రత్యేక హోదా రావాలి. పోలవరంతో సహా అన్ని ప్రాజెక్టులు పూర్తి కావాలి....
ఎన్నికల్లో అద్భుత విజయం సాధించిన జనసేనకు మరో గుడ్ న్యూస్. ఈ ఫలితాలతో 'గాజు గ్లాసు' గుర్తును ఆ పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శాశ్వతంగా కేటాయించనుంది.
ఏ పార్టీకి ఐనా పర్మినెంట్ గుర్తు రావాలంటే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో 6% చొప్పున ఓట్లు రావాలి. కనీసం 2 MLA, ఒక MP సీటు గెలవాలి....
ఏడాదికి తొలి ఏకాదశి ఒకరోజు మాత్రమే స్వామి దర్శనం ఉండేది
పులుల సంచారం దృష్ట్యా అడవిలోకి అనుమతించని ఫారెస్ట్ అధికారులు
అచ్చంపేట స్థానికులచే మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న అన్నదాన...